వాస్తవం ప్రతినిధి: బీహార్లో నితీశ్ కుమార్ పాలన అంతమవుతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఇటీవల నాలుగు దాణా కుంభకోణం కేసులలో దోషిగా తేలి ప్రస్తుతం లాలూ బిర్సా ముండా జైలు లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అస్వస్థతకు గురవ్వడం తో ఇటీవల ఆసుపత్రిలో అడ్మిట్ అయి,డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరోసారి చికిత్స నిమిత్తం ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ నితీష్ పాలన అంతం అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీహార్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లర్లు, హింస చోటుచేసుకుంటున్నట్లు లాలూ ఆరోపించారు. బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని కుంపటిగా మార్చేస్తోందని లాలూ ఆరోపించారు.
పాక్ రాజకీయాలలో మరో కీలక పరిణామం
వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్ను ఇస్లామాబాద్ హైకోర్టు అనర్హుడిగా తేల్చి చెప్పింది. ఖవాజాకు యునైటెడ్ అరబ్...
హైవే పై పగిలిన లక్ష గుడ్లు
వాస్తవం ప్రతినిధి: ఇంట్లో అనుకోకుండా ఒక్క గుడ్డు పగిలితేనే అల్లాడిపోతుంటాం. పగిలితే పగిలింది దాని వాసన మాత్రం ఎంత శుభ్రం చేసినప్పటికీ పోదు అన్న మరొక బెంగ. అయితే అలాంటిది ఈస్ట్ చైనా...
ఇండోనేషియా లో ఘోర ప్రమాదం!
వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియా లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా తవ్వుతున్న చమురు బావికి నిప్పంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా..పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు...
బుద్దుని జయంతి వేడుకల నేపధ్యంలో శ్రీలంక లో మద్యం,మాంసం నిషేధం
వాస్తవం ప్రతినిధి: మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే బుద్ధుని జయంతి వేడుకల నేపథ్యంలోనే శ్రీలంక సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రెండు...
ఫేస్ బుక్,అనలిటికా కు మరోమారు కేంద్రం నోటీసులు!
వాస్తవం ప్రతినిధి: ఇటీవల వినియోగ దాడుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగం కి పాల్పడినట్లు ఫేస్ బుక్, కేంబ్రిడ్జి అనలిటికా పై కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నోటీసులకు...
హెచ్-4 వీసా వర్క్ పర్మిట్ రద్దు పై పలు సంస్థల నుంచి వ్యతిరేకత
వాస్తవం ప్రతినిధి: అమెరికా జారీ చేసే హెచ్-4 వీసాలకు వర్క్పర్మిట్ను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ...
నాకు తెలిసింది మరికొందరికి నేర్పిస్తా: లక్ష్మణ్
వాస్తవం ప్రతినిది: తనకు తెలిసిన విద్యను మరికొందరి కి నేర్పాలన్నదే తన ఏకైక లక్ష్యమని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన చిన్నారులకు మార్గదర్శనం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొన్నలక్ష్మణ్...
2019 ఐపీఎల్ టోర్నీ పై అనుమానాలు!
వాస్తవం ప్రతినిధి: వచ్చే ఏడాది ఐపీఎల్ పైనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది ఐపీఎల్ జరిగే తేదీల్లోనే సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనితో ఈ...
అర్జున అవార్డ్ కోసం శిఖర్,స్మృతి పేర్లు సిఫార్స్ చేసిన బీసీసీఐ
వాస్తవం ప్రతినిధి: క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు అర్జున పురస్కారాన్ని అందిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బీసీసీఐ అటు మహిళా క్రికెటర్ స్మృతి మందానా పేరు, ఇటు...